Saturday, June 9, 2007

నా రచనలు

హృదయాంజలి - కవితలు - మార్చి 2004శ్రీ మునిపల్లె రాజు గారిచే ఆవిష్కరించబడింది.శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, శ్రీ యం. వీరయ్య, శ్రీ శీలా వీర్రాజు, శ్రీ నాళేశ్వరం శంకరం, మాట్లాడిన ఈ కార్యక్రమం నెలనెలా వెన్నెల, హైదరాబాదు దారా జరిగింది.
శ్రీ నాళేశ్వరం శంకరం, శ్రీ భీమా శ్రీనివాస్శ్రీమతి మేరీ సలోమి - పరిచయ వాక్యాలు రాసారు.
హసీనా - దీర్ఘ కవిత - డిశెంబరు 2004శ్రీ అద్దేపల్లి రామ్మోహనరావు పరిచయవాక్యం రాసిననెలనెలా వెన్నెల కార్యక్రమంలో మాట్లాడారు.శ్రీ సి.వి. కృష్ణా రావు, శ్రీ అమ్మంగి వేణుగోపాల్, శ్రీ శీలా వీర్రాజు, శ్రీ నాళేశ్వరం శంకరం, శ్రీ కె.వి. రామానాయుడు పాల్గొన్నారు. మే 1, 2005 కుకట్ పల్లిలో కవిరాజు అక్షరాలయంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు మాట్లాడుతూ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ తర్వాత స్త్రీ సమస్యలతో వచ్చిన దీర్ఘ కవిత అన్నారు.శ్రీ చంద్రశేఖర్ ఆజాద్, శ్రీ కవిరాజు పాల్గొన్నారు.
అలలపై కలలతీగ - కవితలు - ఫిబ్రవరి 2006

No comments: