Friday, February 26, 2010

ఎడతెగనిప్రయాణం - పుస్తకావిష్కరణ

 
యాకూబ్ మూడవ కవితా సంపుటి

పుస్తకావిష్కరణ -
శ్రీ వరవర రావు

- అధ్యక్షులు -  శ్రీ కె. శివారెడ్డి
వక్తలు - 
శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు
గోరేటి వెంకన్న
శ్రీ శిఖామణి
శ్రీ దర్భశయనం శ్రీనివాస

కృతి స్వీకర్త
కొండపల్లి ఉత్తమ కుమార్
అడ్వకేటు, ఖమ్మం

మార్చి 2 మంగళవారము 2010 సాంకాలము 6 గంటలనుండి
సుందరయ్య విజ్ఞానభవన్, బాగ్‌లింగంపల్లిలో జరుగును   

కార్యక్రమ నిర్వహణ
లిటరరీ ఫోరం
        

No comments: